రేవూరి బుచ్చిరెడ్డిని పరామర్శించిన దొమ్మటి సాంబయ్య…

రేవూరి బుచ్చిరెడ్డిని పరామర్శించిన దొమ్మటి సాంబయ్య

పరకాల నేటిధాత్రి

 

మండలంలోని వెల్లంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రేవూరి బుచ్చిరెడ్డి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఆకస్మాత్తుగా ప్రమాదం జరిగింది.విషయం తెలుసుకున్న టీపీసీసీ మాజీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య రేవూరి బుచ్చిరెడ్డిని పరామర్శించి, త్వరగా కోలుకోవాలని
ఆకాంక్షించారు.ఈ పరామర్శించిన కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తక్కళ్లపల్లి స్వర్ణలత,నలుబోలు కిష్టయ్య, నేతాని ఆదిరెడ్డి,కొత్తపల్లి రవి, పెండేల కుమార స్వామి,రావుల విజేందర్ రెడ్డి, నేతాని ప్రభాకర్ రెడ్డి, రిమ్మయ్య,డాక్టర్.బాబురావు, పెండేల విక్రమ్,పెండేల సారయ్య,మచ్చ రాజయ్య, మచ్చ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన

వెల్లంపల్లి గ్రామంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను మాజీ టిపిసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య పరిశీలించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version