రచన్న స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ మండలం బడంపేట గ్రామంలోని ప్రముఖ రచన స్వామి ఆలయంలో సోమవారం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించి ప్రసాదాలు అందజేశారు. దేవాలయ సందర్శన ఆధ్యాత్మిక భావాన్ని పెంచుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు మాజి మార్కెట్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, నాయకులు ,
కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు,
