నూతన ఎస్సైని కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు…

నూతన ఎస్సైని కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

నూతనంగా రేగొండ ఎస్సైగా సుధాకర్ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బొకే ఇచ్చి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో రేగొండ మాజీ ఎంపీపీ పున్నం లక్ష్మీ-రవి,మాజీ ఎంపిటిసి పట్టెం శంకర్,రంగయ్యపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్,దమ్మన్నపేట ఉపసర్పంచ్&గ్రామ శాఖ అధ్యక్షులు చుక్క జనార్ధన్, నడిపెల్లి చక్రిదర్ రావు, ఎండి షాబిర్, నువ్వు నూనె రాజ్ కుమార్,కాంగ్రెస్ యూత్ నాయకులు కొమర్రాజు భాస్కర్,పున్నం సాయి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version