తంగళ్ళపల్లి మండలం పలు గ్రామాలలో పిచ్చికుక్క వీరంగం….
తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో అలాగే లక్ష్మీపూర్ గ్రామంలోని. పిల్లల మరియు యువకులపై. దాడి వారందరికీ తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు తెలిపిన సమాచారం ప్రకారం అరగంట వ్యవధిలోని అంకుసాపూర్ మరియు లక్ష్మి ఊరు గ్రామంలో అరగంట సమయం.లోపల రెండు గ్రామాలపై దాడి చేసి పలువురిని ప్రజలను .కరవడంజరిగింది. ఇందులో పిల్లలు చిట్యాల రానా ప్రతాప్.బోయిని నందకిషోర్. క్యారం శ్రీధర్. లపైదాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. సందర్భంగా గ్రామంలో ప్రజలు భయ ప్రాంతులకు గురవుతున్నారు. పిల్లలు స్కూలుకు వెళ్లాలంటే భయపడుతున్నారని రోజు పొద్దున స్కూలుకు వెళ్లే పిల్లలకు గ్రామాల్లో ప్రజలకు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారని. ఎలాగైనా సంబంధిత అధికారులు వెంటనే చొరవ తీసుకొని వీధి కుక్కలతో. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు గ్రామ.పంచాయతీల పాలక.వర్గాలకు తెలియజేశారు
