33 వ వార్డులో బోరును ప్రారంభిం స్తు న్న చైర్మన్ మాదవి
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డులో మున్సిపల్ చైర్మన్ మీడిదొడ్డి మాదవి ఎండాకాలం సందర్భంగా 33 వ వార్డు ప్రజలు చైర్మన్ దృష్టి కి తీసుకపోక పో వ డము తో చైర్మన్ వెంటనే స్పందించి త్రాగునీటి బోరు వేయి oచారని కాంగ్రెస్ పార్టీ నేత కురాగాయల రవి తెలిపారు ఈకార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ.నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ వార్డు ప్రజలు పాల్గొన్నారని రవి చెప్పారు న్యాయవాది కృష్ణ మోహన్ ఇంటి ఎదురుగా పురాతన మురికి కాలువ ఉన్నాదని మున్సిపల్ చైర్మన్ తనిఖీ చేసి అట్టి కాలువను బియ్యం వ్యాపారి నందు ఇంటి ముందుకు కలపాలని ప్రజలు చైర్మన్ దృష్టి కి తెచ్చారు కాలువ జాము కావడము వల్ల పంది కొక్కులూ ఎలుకలు ఇండ్లలోకి వస్తూ న్నాయని వార్డు ప్రజలు చైర్మన్ మున్సిపల్ కమిషనర్ దృష్టి కి తెచ్చారు
