రాయిపల్లి చౌరస్తా వద్ద హైమాస్ లైట్లు ఏర్పాటు…

రాయిపల్లి చౌరస్తా వద్ద హైమాస్ లైట్లు ఏర్పాటు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్లోని రాయిపల్లి(డి) గ్రామ చౌరస్తా వద్ద డెక్కన్ టోల్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్( బిటిపిఎల్ ) సంస్థ హైమాస్ లైట్లను ఏర్పాటు చేసింది. ఈ లైట్ల ఏర్పాటు వల్ల రాత్రి సమయాల్లో జరిగే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని గ్రామస్థులు తెలిపారు. గ్రామస్థులు డీటీపీఎల్ ప్రతినిధులకు శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్ఐ కాశీనాథ్ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని గ్రామస్థులకు సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version