లక్షలాది కుటుంబాలు రోడ్డుపాలు అవుతున్న తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అమ్మకాలు లేక
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు జీవనాన్ని కోల్పోయి ఏం చేయాలో అర్థం కాక దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భూములు కొనే నాథుడు లేక కనీసం పెండ్లికి భూమి అమ్మి కట్న కానుకలు సమర్పిస్తాం అనుకుంటే కూడా భూమి కొనేనాధుడు లేడు రైతులకు ఏదన్న రోగం వస్తే భూమి అమ్ముకొని ఆరోగ్యం నయం చేసుకుందాం అనుకుంటే కూడా భూములు కొనేనాథుడు లేక తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చాక లక్షలాది కుటుంబాలు రోడ్డు పాలు కావడమే కాకుండా రియల్ ఎస్టేట్ మొత్తాన్ని జీరో చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కెసిఆర్ ప్రభుత్వం లో లక్షలాది కుటుంబాలు రెండు పూటల అన్నం తినడమే కాకుండా ఇతర కుటుంబాలకు కూడా సాయం చేసే పరిస్థితుల్లో ఉండేవారు కానీ ప్రభుత్వం వచ్చాక అప్పు అడుగుతే కూడా ఇవ్వలేని పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారు కెసిఆర్ చెప్పినట్టు మోసపోతే గోసపోతారు అని బాపు కేసీఆర్ చెప్తే కూడా తెలంగాణ ప్రజలు వినలేదు ఇప్పుడు అర్థమవుతుంది మనం ఎంత పెద్ద తప్పు చేసాము అని మళ్లీ కెసిఆర్ ఏ రావాలి మన రియల్ ఎస్టేట్ నడవాలంటే పార్టీలకు సంబంధం లేకుండా కెసిఆర్ ప్రభుత్వాన్నే ఎన్నుకోవాలి రియల్ ఎస్టేట్ చేసే రియల్ ట్రైలర్లకు కనీసం పిల్లలు చదువుకుంటున్న ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బతికే వారి కుటుంబాలు రోడ్డు పలు అవుతున్నారు ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న రియల్ ఎస్టేట్ రిటైలర్లు కు ఉపాధి కలగాలంటే మళ్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగాలి ఈ ప్రభుత్వం ఆర్థికంగా దెబ్బతీయడం అనే కాకుండా ఎందుకు రియల్ ఎస్టేట్ మీద దృష్టి సాధించడం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రైతులు మరియు డాక్యుమెంట్ రైటర్లు షెటర్ రెండు కట్టలేని పరిస్థితి ఉన్నారు సబ్ రిజిస్టర్ ఆఫీస్ మరియు రెవిన్యూ ఆఫీసులు యధావిధిగా కొనసాగాలంటే రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోవాలి,
