ఎస్టిపిపి డిస్పెన్సరీని ఆకస్మికంగా సందర్శించిన.!

ఎస్టిపిపి డిస్పెన్సరీని ఆకస్మికంగా సందర్శించిన

సింగరేణి సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్

జైపూర్ నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఉన్న డిస్పెన్సరీని సోమవారం సింగరేణి సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ డిస్పెన్సరీలోని వసతులు, ఉద్యోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు.అలాగే ఉద్యోగుల ఆరోగ్య రక్షణకు యజమాన్యం పెద్దపీట వేస్తుందని తెలిపారు. వైద్యులు,సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వేసవి కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించాలన్నారు. Dr. Ravinder, Dr. Shyamala, and the dispensary staff participated in this program.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version