రైతులకు మద్దతు తెలిపి నీరు వచ్చే విధంగా పోరాటం చేస్తామని తెలిపిన తీన్మార్ మల్లన్న….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..
తంగళ్ళపల్లి మండలంలో దీక్ష చేస్తున్న రైతులకు .అండగా.టిఆర్పి పార్టీ అధినేత ఎమ్మెల్సీ.తీన్మార్ మల్లన్న. వారికి అండగా ఉండి వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే దిశగా పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం అలాగే పెద్ద లింగాపూర్ గ్రామం తో పాటు. తంగళ్ళపల్లి మండలం నుండి 12 .గ్రామాలు .రైతులు సాగునీటి. కల నెర. వేరుకపోవడంతో. రైతులు అందరు ఏకమై దీక్షకు చేయడం ప్రారంభించారు రైతులందరూ నీరు అందక పంట పొలాలు సాగులోకి రావడం లేదని ఏండ్ల.తరబడి అసంపూర్తిగా పంటలు ఎండిపోయి. సాగులోకి మిగిలిపోయిందని.కాలేశ్వరం ప్యాకేజీ కింద.11/.6. లో భాగంగా. జరుగుతున్న కాల్వ పనులు కేవలం ఒక కిలోమీటర్ వద్ద ఆగిపోవడంతో 15 గ్రామాల రైతులు అన్నదాతలు ఆశలు అడియాశలు అయ్యాయని. పెద్ద లింగాపూర్ గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన మల్లన్న నిలిచిపోయిన కాలువ పనులను పరిశీలించారు అలాగే కాల్వ పనులు పూర్తి చేయాలని 12 గ్రామాల రైతుల ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాన్ని సందర్శించడంతోపాటు. రైతులు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న .సమస్యలను విన్న.వించుకుంటూ అనంతరం. అన్నదాతల కన్నీళ్ళకు .వెలకట్టలేము కేవలం ఒక్క కిలోమీటర్ల పనులు ఆపి 12 గ్రామా రైతులు ఇబ్బంది పెట్టడం సోచ.నియమని .కాలువల పనులుపూర్తిచేయిoచి రైతులకు నిరంధించే.బాధ్యతను. నేనే స్వయంగా తీసుకుంటానని. తెలియజేస్తూ వెంటనే. నీటి పారుదల.శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఫోన్ చేసి రైతుల సమస్యలను వివరించారు సానుకూలంగా స్పందించిన. మంత్రి వెంటనే అధికారులతో మాట్లాడిన కాలువల పనులుపూర్తి చేస్తామని హామీ ఇచ్చి. పనుల జాప్యం చేస్తూ రైతులకు సాగునీటి హక్కును కాల రాస్తే సహించేది లేదని అధికారులను ఫోన్లో హెచ్చరించారు సంవత్సరాల.తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలపై మల్లన్న స్పందించిన తీరు పట్ల. పెద్ద లింగాపూర్ మరియు చుట్టుపక్కల .12. గ్రామాల రైతులు .హర్షం వ్యక్తం చేశారు మాట ఇవ్వడమే.కాదు పనులు పూర్తి చేయిస్తానని మల్లన్న ఇచ్చిన భరోసాతో రైతులకు కొత్త ఆశలు చిగురించాయి మరి కొద్ది రోజుల్లోనే . కాలువ పనులు పూర్తయి .12. గ్రామాలకు చెందిన దాదాపు పదివేల ఎకరాల పొలాల నీరు అందించి సస్యశ్యామలం చేయిస్తానని.ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవ్ రజిని కుమార్ యాదవ్. ప్రధాన కార్యదర్శి.వట్టే.జానయ్య యాదవ్. క్రమశిక్షణ కమిటీ చైర్మన్.బందారపు నరసయ్య గౌడ్. రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్. ఉమెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్. జిల్లా అధ్యక్షులు మల్లేశం. గీత మధు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బిక్షపతి. జిల్లా నాయకులు కార్యకర్తలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
