హసన్ పర్తి లో స్వచ్చ తీర్థ కార్యక్రమం

హసన్ పర్తి / నేటిధాత్రి

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు పుణ్యక్షేత్రాలలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు హసన్ పర్తి మండలంలోని శ్రీ భక్త మార్కండేయ స్వామీ శివాలయం లో 66 వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ బి జె పి నాయకులతో కలసి స్వచ్ఛ తీర్థ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పరిసరాలను ఉడ్చి చెత్తను తొలగించి నీటితో కడిగి శుభ్రం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version