-శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ
ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్
కూకట్పల్లి,02 మార్చి నేటి ధాత్రి ఇన్చార్జి
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్ల గండ్ల గ్రామం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం నూతన కమిటీ సభ్యు లుగా నియమించబడిన శ్రీ.పురం విజేందర్ రెడ్డి శోభా ,శ్రీ.మరమల్ల భాగ్య రావు ,శ్రీ.శివ కుమార్ శ్రీ.లక్ష్మీ నారాయణ,శ్రీ.శివ కుమార్గౌడ్,శ్రీ. రాగం సాయి కుమార్కి నూతన కమిటీ నియామకపత్రంఅందించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్
పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్.ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ రెడ్డి,బాలకృష్ణ తదితరులు పాల్గొ న్నారు.