త్వరలో అధిష్టానాన్ని కలిసి చేవెళ్ల పార్లమెంట్ సీటు అడగనున్నమిద్దెల మల్లారెడ్డి

శేరిలింగంపల్లి నేటి ధాత్రి:- చేవెళ్ల పార్లమెంట్ సిట్టింగ్ ఎంపీ గౌరవ గడ్డం రంజిత్ రెడ్డి గారు ఒకవేళ తప్పుకుంటే తాను సిద్ధమే అంటున్న మిద్దెల మల్లారెడ్డి ప్రతిపక్ష పార్టీలైన బిజెపి కాంగ్రెస్ పార్టీలకు దీటైన సమాధానం ఇస్తూ ప్రతినిత్యం ప్రజలలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న మిద్దెల మల్లారెడ్డి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం లో పార్టీని మోసం చేసి వెళ్ళిపోతున్న లీడర్లకు దీటుగా పోరాటం చేస్తానని ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది మలిదశ ఉద్యమ కాలం నుండి టీఆర్ఎస్ పార్టీకి విధేయుడై ఉండి పార్టీ అంటేనే ప్రాణం ప్రజలే దేవుళ్ళు కార్యకర్తలే ఊపిరిగా పార్టీలో ముందుకు దూసుకెళ్తున్న మిద్దెల మల్లారెడ్డి తప్పకుండా భారీ మెజారిటీతో చేవెళ్ల ఎంపీగా గెలిచి చూపిస్తానని తెలియపరుస్తున్నాడు రోజుకు ఒక సిట్టింగ్ ఎంపీ వేరే పార్టీలకు వెళ్ళిపోతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో జహీరాబాద్ పార్లమెంటు టికెట్ అయినా గాని చేవెళ్ల పార్లమెంటు టికెట్ అయినా గాని అధిష్టానం ఇస్తే భారీ మెజారిటీతో గెలిచి చూపిస్తాననిమరియు గెలిచిన గాని పార్టీకి కట్టుబడి ఉంటాను పార్టీ విధేయుడా నై ఉంటాను మన పార్టీలో గెలిచి అన్ని అనుభవించి వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచనలు లేనటువంటి ఉద్యమకారులకు అవకాశం ఇచ్చి చూడాలని పార్టీ అధిష్టానాన్ని కోరనున్న మిద్దెల మల్లారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *