మీదుగా పుష్పగుచ్చాన్ని అందుకున్న:గణేష్ నేత
కూకట్పల్లి,మార్చ్ 02, నేటి ధాత్రి ఇన్చార్జి ఎం.కుమార్
శేరిలింగంపల్లి నియోజకవర్గం 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి జయనగర్ కాలనీలోగల గౌతమ్ మోడల్ స్కూల్ ( జీ యమ్ ఎస్ )పా ఠశాలలో నిర్వహించిన విజ్ఞానశాస్త్ర ప్రదర్శన ( సైన్స్ ఫెయిర్)లోభాగంగా డైరెక్టర్ బరత్వజ్ ప్రిన్సిపల్ ప్రియ చేతులమీదుగా పుష్పగుచ్చాన్ని అల్విన్ కాలనీ డివిజన్ బి ఆర్ ఎస్ మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్ నేతకి అందించి,విద్యార్థులు నిర్వహించిన సైన్స్ పెయిర్ సందర్శించడం జరి గింది.ఈ సందర్బంగా వారు మాట్లా డుతూ విద్యార్థుల మేధోశక్తి పెం పొందించే కార్యక్రమాలు పాఠశాల యాజమాన్య నిర్వహించడం చాలా మంచి పరిణామం అని తద్వారా విద్యార్థుల మేదోశెక్తిని పెపొందించ డం తోఫాటు మానసిక ఒత్తిడిని ఛేదించి శక్తి వారికి కలుగుతుందని ఆయన మాట్లాడారు.