తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం బస్సాపూర్ గ్రామానికి చెందిన సత్తు శ్రీనివాస్ రెడ్డిని జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ గా నియమించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభుత్వ విప్ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున కర్గే పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ తన నియమాకానికి సహాయపడిన సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ కాంగ్రెస్ నేత చక్రధర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా తన నియామకానికి కృషిచేసిన నియోజకవర్గపార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ నేత శివప్రసాద్ జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి గోనె ఎల్లప్ప భరత్ గౌడ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు