న్యాల్కల్ మామిడ్డిలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్…

న్యాల్కల్ మామిడ్డిలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలం మామిడ్ది గ్రామంలో ఎన్ఆర్ఆజీఎస్ పథకం కింద రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ సవిత జగన్నాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ పనులు గ్రామాభివృద్ధికి ఎంతో దోహదపడతాయని, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దంత వైద్యుడు రాజేశ్వర్ రెడ్డి, జగన్నాథ్, సంజీవరెడ్డి, తుక్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారులు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version