భక్తి పాటలతో పూజలను నిర్వహించుకోవాలి

-వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం వినాయకుని పూజలో జిల్లా ఎస్పీ గిరిధర్
వనపర్తి నేటిధాత్రి:

వనపర్తి జిల్లా కేంద్రంలో రాత్రి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వినాయకుని పూజలో జిల్లా ఎస్పీ ఆర్ గిరిధర్ టౌన్ ఎస్ఐ జయన్న పాల్గొని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువకులు వినాయకుని పండుగ భక్తిశ్రద్ధలతో జరుపుకుంటే విజ్ఞాలు తొలగిపోతాయ అన్నారు డీజే లు సౌండ్ బాక్సులు వాడకూడదని సాంస్కృతి భక్తి పాటలతో వినాయకుడు పూజలను నిర్వహించుకోవాలని యువకులను భక్తులను కోరారు. ఈ పూజ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రత్యేక ఆహ్వానితులు గోనూరు యాదగిరి గుప్తా ఆలయ పురోహితులు చంద్రశేఖర్ శర్మ పట్టణ అధ్యక్షులు ఆకుతోట దేవరాజ్ యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి కలకొండ భాగ్యలక్ష్మి వెంకటేష్ అనంత ఉమామతి సహాయనిది వైస్ చైర్మన్ శ్రీమతి కొండూరు మంజుల పురుషోత్తం యువజన సంఘం నాయకులు కూన శ్రీకాంత్ కొండ ప్రశాంత్ ఆదిత్య అభిషేక్ పవన్ కుమార్ భక్తులు ఉన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version