వరంగల్ తూర్పు, నేటిధాత్రి
ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఖిలా వరంగల్ లోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు పూలతో అంజలి ఘటించి నివాళులు అర్పించిన రాష్ట్ర రెవెన్యూ, హౌసీంగ్, సమాచార పౌర సంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.