చింతలపల్లి గ్రామస్తులచే ఎమ్మార్వో కి వినతి పత్రం…

చింతలపల్లి గ్రామస్తులచే ఎమ్మార్వో కి వినతి పత్రం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లి మండలం చింతల గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేబిల్లు వలన. గ్రామస్తులకు ఇబ్బందికరంగా ఉందని అలాగే. రోడ్డు మార్గాన రోజు 100 నుండి 200 వాహనాలు వెళ్తాయని. చిన్నపిల్లలకు ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున. అలాగే గ్రామంలో. కోడి పిల్లలకు. ఎడ్లకు లేగా దూడలకు. మూగజీవాలకు అధికంగా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున గ్రామంలో చిన్నచిన్న మార్గాలు ఉన్నందున ఇట్టి మార్గాన్ని. వేరే మార్గం గుండా ఆవు నూరి.బ్రిడ్జి నుండి. నక్క వాగులోకి ప్రవేశం కల్పించే విధంగా సహకరించి ప్రజల బాగోబాగులు చూడవలసిన బాధ్యత మీపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు. చింతలపల్లి కట్కూరు. గ్రామాల ప్రజలు స్థానిక తంగళ్ళపల్లి ఎమ్మార్వో గారికి ఇకనైనావే బ్రిడ్జి సమస్యలేకుండా. చూడాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనిపై స్పందించిన ఎమ్మార్వో. సాధ్యమైన మట్టుకు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కార దిశగా చూసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version