డాక్టరేట్ సతీష్ యాదవ్ ను సన్మానము చేసిన పి సి సి దెలిగేట్ మాజి జెడ్పీటి సీ లు
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్య వేదిక అధ్యక్షులు డాక్టరేట్ పట్ట పొందిన సతీష్ యాదవ్ ను రాష్ట్ర కాంగ్రెస్ పి సి సి దెలిగేట్ టి శంకర్ ప్రసాద్
మాజీ జడ్పి.టి.సిలు మాజీ ఎంపీపీ,, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ ఎంపీ.టీ.సీలు సన్మానం చేసిన వారిలో కొత్తకోట మాజీ జెడ్పిటిసి విశ్వేశ్వర్, మాజీ ఎంపీపీ గుంత మౌని క మల్లేష్ , మాజీ ఎం.పీ.టీ.సీ సత్యం యాదవ్, మాజీ కౌన్సిలర్లు ఖాజా మైనద్దీన్, రాములు ఉన్నారు. పెబ్బేరు మాజీ జెడ్పి.టీ.సి కర్రెస్వామి ,వనపర్తి మాజీ జెడ్పిటిసి ధర్మ నాయక్ తదితరులు పాల్గొన్నారు