రజక సంఘం ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ కి సన్మానం
గణపురం నేటి ధాత్రి
గణపురం మేయర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్,ఉప సర్పంచ్ ఓరుగంటి కృష్ణ, 3వ వార్డ్ మెంబర్ నేరెళ్ల లక్ష్మీ శంకర్, 11వ వార్డు మెంబర్ పసునూటి సౌమ్య శంకర్ లకు స్వీటు శాలువాలతో రజక సహకార సంఘం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రజక సహకార సంఘం గౌరవ అధ్యక్షులు వైనాల వెంకటేశ్వర్లు, రజక సహకారసంఘం పెద్దమనుషులు పసునూటి వెంకన్న,ఎన్నిoడ్ల సమ్మయ్య, వైనాల భాస్కర్, పసునూటి రాజు, నేరెళ్ల సారయ్య, రజక సహకార సంఘం సభ్యులు, పసునూటి శంకర్, ఎన్నిండ్ల శంకర్, వంచనగిరి అశోక్,ఎన్నిండ్ల శంకర్, పసునూటి మధు, వడ్డేపల్లి రవి, కంచర్ల ఐలు, నేరెళ్ల శంకర్, నేరెళ్ల రాజు, రామడుగు నరేష్ ,కుమార్, పసునూటి రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
