శాయంపేట నేటి ధాత్రి:
హనుమకొండ జిల్లాశాయంపేట మండలం కేంద్రానికి చెందిన బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు పొడిశెట్టి గణేష్ తల్లి కీ. శే. రాజేశ్వరి 80 సంవత్సరాలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బి ఆర్ ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు బి ఆర్ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు గంట శ్యాంసుందర్ రెడ్డి దుంపల మహేందర్ రెడ్డి అడుప ప్రభాకర్ చల్లా శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.