మొక్కులు తీర్చుకున్న ముగ్ధంపురం ఎంపీటీసీ, మహిళా నాయకులు

నర్సంపేట,నేటిధాత్రి :

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి,అలాగే నర్సంపేటలో ఎమ్మెల్యేగా
దొంతి మాధవ రెడ్డి గెలవాలని మండలంలోని ముగ్దుంపురం గ్రామదేవతలైన బొడ్రాయి, కనకదుర్గమ్మ, పెద్దమ్మతల్లి, పోచమ్మ తల్లి, బీరన్న దేవతలను కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, మహిళా నాయకులు మొక్కులు మొక్కుకోగా అవి నెరవేరడంతో గురువారం ఆ ముక్కులను తీర్చిన దేవతలకు నపట్టు వస్త్రాలతో, పసుపు కుంకుమలతో, గాజులతో, పూలతో దేవతలను అలంకరించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.ఈకార్యక్రమంలో ఎంపీటీసీ చీకటి స్వరూప ఓదెలు గౌడ్, వార్డు సభ్యులు వెలదండి భారతి మధు, కోల మధులత, నాంపల్లి రజిత, కుండె విజయ,కోల అనసూర్య, కోల మౌనిక, మామిడాల రమ, పంతంగి రమ, బైరగోని వెంకటలక్ష్మి, తాడేం సరోజన, అల్లి కల్పన, కోల వసంత, పైడిపల్లి బావని, కొల సమ్మక్క,ఇస్లావతు అమృత, ఇస్లావత్ రమ, ఇస్లావత్ నారమ్మ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version