రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రులు కే.టీ.రామారావు, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్,ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్,శంకర్ నాయక్,మేయర్ గుండు సుధారాణి తదితర ప్రముఖులతో కలిసి శుక్రవారం వరంగల్, హన్మకొండల్లో విస్త్రతంగా పర్యటించారు
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రులు కే.టీ.రామారావు, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత తదితర ప్రముఖులతో కలిసి వరంగల్, హన్మకొండల్లో శుక్రవారం విస్త్రతంగా పర్యటించారు.వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు,ఖిల్లా వరంగల్ లో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు.హన్మకొండ అలంకార్ సెంటరులో 5కోట్ల 55 లక్షలతో మున్నూరుకాపు
భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు.