వనపర్తి, నేటి దాత్రి
వనపర్తిలో సీనియర్ విలేకరి పోలిశెట్టి బాలకృష్ణ, నేటి దాత్రి విలేకరి పోలిశెట్టి సురేష్ కుమార్ తల్లి పోలిశెట్టి సులోచన మృతి చెందారు. విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పోలిశెట్టి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సానుభూతి తెలిపారు.