మేమందరం అండగా నిలుస్తాం

ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మనువాడ గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ కార్యకర్త జనగాం బాబు ఇటీవల గుండె పోటుతో మరణించగా స్థానిక ప్రజా ప్రతినిధులతో కలసి పరామర్శిoచిన ఎంఎల్ఏ రవిశంకర్ .చురుకైన కార్య కర్త మరణించడం చాలా దురదృష్టకరం అని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్ననని వారికి బిఆర్ఎస్ ప్రభుత్వం, మేము అందరం అండగా ఉంటామని ఏంఎల్ఎ సుంకె రవిశంకర్ తెలిపారు.వారి వెంట స్థానిక ప్రజా ప్రతీ నిధులు జెడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్య , ఎంపిటిసి ఐరెడ్డి గీత మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ రావు, బఆర్ఎస్ యూత్ అధ్యక్షులు కట్ట గోవర్థన్ గౌడ్, ఉప సర్పంచ్ మోతె ఎల్లారెడ్డి, మల్లాపూర్ సర్పంచ్ శంకరయ్య,
బిఆర్ఎస్వి మండల ఆధ్యక్షుడు వరుణ్,
బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు తాల్లపెళ్ళి రాజేశం, యూత్ అధ్యక్షులు కర్నె నరేష్, సంజీవ్, జీవన్, కార్తిక్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *