వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో జగత్ పల్లి గ్రామానికి చెందిన బాక్సింగ్ అసోసియేషన్ వారు ఫార్మల్ నేషనల్ బాక్సర్ ప్రతాపరెడ్డి చేరారని మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పలస రమేష్ గౌడ్ బీచుపల్లి యాదవ్ తదితరులు ఉన్నారు