రేపు కమలాపూర్ రానున్న మంత్రి పొన్నం…

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలము లో బుధవారం రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం నకు విచ్చేస్తున్న ట్లూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండపు చరణ్ పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు.మండలంలోని శంభునిపల్లి,కానిపర్తి,దేశ రాజ్ పల్లి,మాధన్నపెట్ లో గత ప్రభుత్వ హాయంలో నిర్మించిన నూతన గ్రామ పంచాయితీ భవనాలు తో పాటు పలు మహిళా సంఘా భవనాలు ప్రారంభిస్తారని,వీటితో పాటు పలు పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమములో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితెల ప్రణవ్ బాబు పాల్గొంటున్నట్లు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version