పెద్దమ్మ పట్నాలు బోనాల ఉత్సవాలకు ప్రభుత్వ విప్ అడ్లురీ లక్ష్మణ్ కుమార్ ను ఆహ్వానించిన ముదిరాజ్ సంఘం సభ్యులు!!

ఘనంగా జరుగనున్న పెద్దమ్మ తల్లి పట్నాలు బోనాల ఉత్సవాలు!!
ఎండపల్లి నేటి ధాత్రి
ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో బుధవారం నుండి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మూడు రోజులపాటు పెద్దమ్మ పట్నాలు బోనాల ఉత్సవాలు జరగనున్నాయి, ఈ పెద్దమ్మ పట్నాలకు ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ కి ఆహ్వాన పత్రం అందించే పెద్దమ్మ పట్నాలు,బోనాలకు రావాల్సిందిగా ముదిరాజ్ సంఘం, సభ్యులు కోరడం జరిగింది, మూడు రోజులపాటు జరిగే పెద్దమ్మ పట్నాలకు కుల బాంధవులు బందు జనం అందరి మధ్యలో మూడు రోజులపాటు పెద్దమ్మ పట్నాలు ఆశేష జనం మధ్యలో పెద్దమ్మ తల్లిని వేడుకోవడం , గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది ముదిరాజులు కొలుపైన, పెద్దమ్మ తల్లిని మొక్కుకొని తల్లి దీవెనలు తీసుకొని మూడు రోజులపాటు జరిగే పెద్దమ్మ పట్నాలు బోనాల ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ, ఈ ఆహ్వాన పత్రం అందించిన వారిలో సీనియర్ నాయకులు గొల్లపెల్లి మల్లేష్ గౌడ్ ముదిరాజ్ సంఘం సభ్యులు వనం లచ్చయ్య,చొప్పరి బుచ్చయ్య,వనం లక్ష్మణ్ ,తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *