ఈనెల17న హైదరాబాద్ లో జరిగే యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల”సింహ గర్జన”బహిరంగ సభను విజయవంతం చేయ్యండి

రాష్ట ప్రచార కార్యదర్శి ఆదేర్ల రాధాగోవిందు…

యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ARG NEWS TV ఆదేర్ల రాధాగోవిందు కారేపల్లి లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పురం సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు అక్టోబర్ 2 న తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పదిహేడో తేదీన నిర్వహించే యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల కమిటీ అసోసియేషన్ రాష్ట్ర “సింహ గర్జన”భారీ బహిరంగ సభకు యాజమాన్యాలు భారీగ తరలి వచ్చి విజయవంతం చేయాలని. తెలంగాణ రాష్ట్రంలో యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల న్యూస్ దమ్ము ధైర్యాన్ని ఏందో వెలుగేత్తి చూపించాల్సిన సమయం ఆసన్నమైందని మన ఉనికి రాష్ట్రంలో ఎంత ఉంది అనేది చాటి చెప్పే మంచి రోజులు వచ్చాయని ప్రభుత్వం నుంచి శాటిలైట్ న్యూస్ చానల్స్ కి ఏవిధమైన లబ్ధి పొందుతున్నాయో అదే విధమైన లబ్ధి ప్రక్రియను మనకు వచ్చే విధంగా పోరాటం చేయాల్సిన గడియ ఆసన్నమైందని ముప్పై మూడు జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలల్లో కూడా తమ కమిటీలు వెయ్యాలని వివిధ రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారని తెలిపారు.కావున మన సమైక్య తను వెలువెత్తి చాటాలని తెలిపారు.కాంటాక్ట్ సెల్ నెంబర్:- 9491817661,

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version