భీమదేవరపల్లి ఎంపీడీవో ఆఫీస్ కు తాళం

పడిగాపులు కాస్తున్న కార్యదర్శులు
భీమదేవరపల్లి,నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా
భీమదేవరపల్లి మండల కేంద్రం లో విధి నిర్వహణ లో బాగంగా
కులగణన సమగ్ర కుటుంబ సర్వే పత్రల కోసం
మండలప్రజాపరిషత్
కార్యాలయం కు వచ్చిన
పంచాయతీ కార్యదర్శులు.సమయం ఉదయం 10:30 కావస్తున్న మండల పరిషత్ కార్యాలయం తాళం వేసి ఉండటం తో పంచాయతీ కార్యదర్శుల
పడిగాపులు.మండల కార్యాలయం నేడు పని దినం అని మాకు తెలుపలేదు అని తెలిపిన కార్యాలయ 4వ తరగతి సిబ్బంది.ఇదే విషయం పై మండల అధికారిని వివరణ కోరగా అది వాళ్ళు మాట్లాడతారు కధ మీకెందుకు అని అన్నట్టు మాట దాటేసిన భీమదేవరపల్లి మండల ఎంపీడీఓ వీరేశం.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version