ముత్తారం తహసిల్దార్ కు ప్రశంస పత్రం

ముత్తారం :- నేటి ధాత్రి

ఉద్యోగ బాధ్యతలలో ఉత్తమ సేవలు గాను ముత్తారం తాసిల్దార్ బండి రాజేశ్వరి ఉత్తమ అధికారిగా ప్రశంస పత్రం అందుకున్నారు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ అదనపు కలెక్టర్ అరుణ శ్రీ చేతుల మీదుగా ప్రశంస పత్రం అనుకున్నారు ముత్తారం తాసిల్దార్ కు ప్రససపత్రం అందుకోవడం పట్ల కార్యాలయ సిబ్బందితోపాటు మండలం లోని ప్రజా ప్రతినిధులు ప్రజలు హర్ష వ్యక్తం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *