పరకాల నేటిధాత్రి
శనివారం రోజున ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ జ్యోతిని మరియు వైస్ ప్రిన్సిపాల్ పుల్ల రమేష్ ని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు బోట్ల రమేష్,జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు నవీన్ కుమార్,మున్సిపల్ జేఏసీ నాయకులు ధర్మరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారపు భాస్కర్,టిఎండబ్ల్యూఇఏ నాయకులు మున్నంగి రఘు, బొక్క ఏలియా,పిఆర్టియు నాయకులు కాంతారావు,బార్ అసోసియేషన్ నాయకులు సాంబశివరావు మర్యాదపూర్వకంగ కలవడం జరిగింది.
