కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ గా కొత్తగా నియమింపబడిన ప్రొఫెసర్ జ్యోతిని కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి మాజీ సభ్యులు, పింగళి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రమౌళి కళాశాల అధ్యాపకులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ చారి, రేణుక డాక్టర్ శిరీష, శనివారం ప్రొఫెసర్ జ్యోతిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ చంద్రమౌళి మాట్లాడుతూ ఆచార్య జ్యోతి పింగిలి కళాశాల పూర్వ విద్యార్థి అని అంచలంచెలుగా ఎదుగుతూ చారిత్రాత్మకమైన ఆర్చ్ కళాశాల ప్రిన్సిపాల్ నియమించబడ్డారన్నారు.
