నర్సంపేట,నేటిధాత్రి :
భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో
మహబూబాబాద్ పార్లమెంట్ పోలింగ్ బూత్ అధ్యక్షుల విజయసంకల్ప సమ్మేళన సభకు నర్సంపేట నియోజకవర్గ యువ నాయకులు,చేరికలు కమిటీ చైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి,నర్సంపేట పట్టణ బీజేపీ అధ్యక్షులు శీలం రాంబాబు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని నాయకులు బయలుదేరి వెళ్లారు.ఈ
కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కమిటీ, వివిధ బూత్ అధ్యక్షులు,నాయకులు పాల్గొన్నారు.
