వనపర్తి నేటిదాత్రి ;
ఎన్ పి ఆర్ డి రాష్ట్ర నూతన కమిటీలో వనపర్తి పట్టణానికి చెందిన లక్ష్మికి చోటు లభించినందుకు ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షులు ప్రభు స్వామి శ్యామ్ సుందర్ రెడ్డి మీసాల మోహన్ ప్రభాకర్ శెట్టి భాగ్యలక్ష్మి మంగమ్మ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు ఎన్ పి ఆర్ డి మహిళా దివ్యాంగుల సదస్సు హైదరాబాదులో నిర్వహించారు
