హన్మకొండ, నేటిధాత్రి:
ఈరోజు 16 వ డివిజన్ ధర్మారం లోని తెలంగాణ బీసీ ప్రజా సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఆనతరం తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా హనుమకొండ కు చెందినా తెలంగాణ ఉద్యమ కారుడు కుచన సునీల్ గారిని రాష్ట్ర అధ్యక్షుడు నాయిని భరత్ నియమించారు ఈ కార్య క్రమం లో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆడేపు నగేష్ నేత, శివకుమార్, పవన్ తదితరులున్నారు.