కేటీపీపీ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యవర్గం ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయ్ యూనియన్, రిజిస్ట్రేషన్ నెంబర్ G-445 కేటీపీపీ చెల్పూర్ (భూపాలపల్లి ) రీజినల్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్టు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నే శశి కుమార్ తెలిపాడు.రీజినల్ అధ్యక్షునిగా కొండా శ్రీనివాస్, సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వేణు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా అరుణ్, ఉపాధ్యక్షులు గా జితేందర్, సతీష్ రెడ్డి,సెక్రటరీ గా రాజశేఖర్ రెడ్డి జాయింట్ సెక్రెటరీ గా రామారావు ట్రెసరర్ గా విజయెందర్ అదనపు కార్యదర్శిగా అనిల్, ఆర్గనైసింగ్ సెక్రటరీ గా శ్రీధర్ లను ఎన్నుకున్నట్టు తెలియ చేసారు. కేటిపిపిలోని వివిధ యూనియను ల నుండి పవర్ ఎంప్లాయ్ యూనియమ్ లో 25 మంది చేరిక వివిధ కార్మిసంఘాల నుండి దాదాపు 25 మంది కార్మికులు భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయ్ యూనియన్లో చేరారు. చేరిన వారిలో వేణు, జితేందర్, అనిల్, సునీల్, రాము సతీష్ శ్రీధర్ రాజకుమార్ మొదలైన వారు చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నే శశి కుమార్, రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గొర్రె వేణుగోపాల్, రమణ రెడ్డి TGNPDCL అధ్యక్షులు రాష్ట్ర కార్య వర్గ సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version