నేడు కెపిహెచ్బి కాలనీ 5వ ఫేసు లో ఝాన్సీ లక్ష్మీబాయి 166వ వర్ధంతి వేడుకోలు

కూకట్పల్లి జూన్ 18 నేటి ధాత్రి ఇంచార్జ్

ఝాన్సీ లక్ష్మీబాయి 166వ వర్ధంతి పురస్కరించుకొని కెపిహెచ్బి 5వ ఫేస్ జనసేన పార్టీ ఆఫీస్ లో కూకట్ పల్లి నియోజక వర్గ జనసేన కంటెస్టెడ్ ఎమ్మె ల్యే ముమ్మా రెడ్డి ప్రేమ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ఝాన్సీ లక్ష్మీబాయి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనం గా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ…. ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో మహిళలు రాజకీ యాల్లోకి రావాలి.. జనసేన అధినేత పవ న్ కళ్యాణ్ పిలుపు ఇచ్చారు అనిఅన్నా రు.రాజకీయ నాయకులు అంటే గొంతె సుకుని పడి పోవడం,నోటికొచ్చినట్లు తిట్టడం కాదని..చదువుకున్న వాళ్ళు పాలనాపరమైన విధానపరమైన పాల సీలపై అవగాహన కలిగిన మహిళలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చా రు.జనసేనాని.సాధారణ కుటుంబాల నుంచే అలాంటి మహిళలు వస్తారని పేర్కొన్నారు.రాజకీయాల్లో బాధ్యత కలిగిన మహిళా నాయకులు ఉండాల
ని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.
తల్లి వంటి మహిళలే జనసేన పార్టీకి స్ఫూర్తిదాయకమని అన్నారు. పవన్ కళ్యాణ్ అన్న మాటలని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకు లు,వీర మహిళలు,కార్యకర్తలు,తది తరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version