ఓదెల పెద్దపల్లి జిల్లా నేటిధాత్రి:
ఓదెల మండలం గుంపుల శివారు చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా కాల్వ శ్రీరాంపూర్ నుండి జమ్మికుంట వైపు వెళ్తున్న కారును తనిఖీ చేయగా కారు యజమాని బిక్షపతి వద్ద ఎలాంటి రసీదులు పత్రాలు లేనటువంటి
3040 గ్రమ్స్ సిల్వర్ ఆర్నమెంట్స్ మరియు 58 గ్రమ్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ మొత్తం విలువ Rs. 5,02,800/- ను
స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఎన్. శ్రీధర్ తెలిపారు ఎన్నికల నిబంధన మేరకు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు ఈ నగదును తదుపరి విచారణ నిమిత్తం ఫ్లయింగ్ స్క్వాడ్ ఇంచార్జ్ వరప్రసాద్ కు అప్పజెప్పడం జరిగిందన్నారు.