ముఖ్య అతిధులుగా పరకాల ఎమ్మెల్యే రేవూరి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర
పరకాల నేటిధాత్రి
29ఆదివారం రోజున పరకాల వ్యవసాయ మార్కెట్ ఆవరణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవి బాధ్యతలు స్వీకరించడం జరుగుతున్నదని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి,భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు హాజరు కనున్నారు.కావున శాయంపేట,నడికూడ,పరకాల మండలల గ్రామాల నుంచి మరియు పరకాల టౌన్ నుంచి రైతులు,రైతు సంఘం నాయకులు,వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీ,జడ్పీటీసీ,ఎంపీపీలు కౌన్సిలర్లు,ప్రజా ప్రతినిధలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ఎస్యుఐ,యూత్ కాంగ్రెస్ , మహిళా కాంగ్రెస్,అనుబంధ సంఘ నాయకులూ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాగరని మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి తెలిపారు.