రైతు రమేష్ రెడ్డి: చియా సీడ్స్ తో కొత్త బాట…

రైతు రమేష్ రెడ్డి: చియా సీడ్స్ తో కొత్త బాట

జహీరాబాద్ నేటి ధాత్రి:

​https://youtu.be/u_lk1C2CxWk?si=CUSTHsUQMADRRuQP

 

 

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామానికి చెందిన యువ రైతు రమేష్ రెడ్డి, వ్యవసాయ అధికారి సలహాతో 2.5 ఎకరాల్లో తొలిసారిగా ‘చియా సీడ్స్’ సాగు చేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో పండే ఈ పంటను తన ప్రాంతంలో ప్రవేశపెట్టి, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని నిరూపిస్తున్నారు. సంప్రదాయ పంటల కంటే వినూత్నమైన ఈ సాగు వైపు యువత రావాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. రమేష్ రెడ్డి ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version