దుమ్మగూడెం మండలం లో ఇందిరాగాంధీ జన్మదిన సందర్బంగా గవర్నమెంట్ హాస్పిటల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులులంక శ్రీనివాసరావు (అబ్బులు )

భద్రాచలం నేటి ధాత్రి

ఆధ్వర్యంలో పండు పాలు పంచడం జరిగింది పార్టీ కార్యాలయం వేదికగా.అధ్యక్షులు మాట్లాడుతూ

విప్లవాత్మకమైన సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన దార్శనికురాలు
దేశ సమైక్యతకై
దేశ సమగ్రతకై
వీరోచితంగా పోరాడిన ధీరవనిత భారతదేశపు తొలిమహిళా ప్రధానమంత్రి భారతరత్న
ఇందిరా గాంధీ 107_వ జయంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ శ్రేణుల సమన్వయంతో ఆ మహనీయరాలి చిత్రపటానికి ఆత్మీయ నివాళులర్పించిన దుమ్మగూడెం మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు
లంక శ్రీనివాసరావు మండలకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
కార్యకర్తలు మోటుపల్లి స్వామి కెల్లాశేఖర్ గెడం బాలాజీ సేవాదళ్ నాయకులు పిలక వెంకట్రామారెడ్డి జనగాంరాజేష్ బద్రి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version