ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి
మండలంలోని వర్ష కొండ గ్రామంలో పురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో శ్రీ గోద రంగనాథ స్వామి గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు కళ్యాణ మహోత్సవంలో అత్యధిక భక్తులు హాజరై శ్రీ రంగనాథ గోదాదేవి అమ్మవార్ల దివ్య ఆశీస్సులు అనంతరం గ్రామ అభివృద్ధి కమిటీ సంఘం ఆధ్వర్యంలో అన్న ప్రసాదం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అర్చకులు దయత్రి లక్ష్మి నరసింహ స్వామి చార్యులు, మరియు మధుర అన్వేచార్యులు, మరియు రామాచార్యులు, లక్ష్మణ చార్యులు, మరియు మాజీ సర్పంచ్ దొంతుల శ్యామల తుకారాం. మరియు ఇబ్రహీంపట్నం ఎంపిటిసి ఫోరం అధ్యక్షుడు పోనుకంటి వెంకట్, ఉప సర్పంచ్ మంగిలిపల్లి లక్ష్మణ్, మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు.