భద్రాచల పట్టణ వివిధ కాలనీ ల యందు భద్రాచల గ్రామపంచాయతీ లో జనరల్ ఫండ్ నుండి, సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, మన భద్రాచల mla Dr. తెల్లం వెంకట్రావు శంకుస్థాపన చెయ్యడం జరిగింది.

భద్రాచలం నేటి ధాత్రి

ఈ యొక్క కార్యక్రమని ఉద్దేశించి మాట్లాడుతూ భద్రాచలం లోని అన్ని కాలనీ యందు గల సీసీ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్లు కానీ, సెంట్రల్ లైటింగ్, వ్యవస్థ ను డెవలప్ చేస్తానని చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమం లో మాజీ గ్రంధాలయసంస్థ చైర్మన్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోగాల శ్రీనివాసరెడ్డి ,భీమవరపు వెంకటరెడ్డి , పంచాయతీ ఈఓ శ్రీనివాస్ రావు , పంచాయతీరాజ్ ఏఈ శ్రీరామ్ రత్నం రమాకాంత్ , నర్రా రాము నవాబ్ రసమళ్ళరాము ,శేషం భాస్కర్ , వసంతల రాజేశ్వరి కట్ట కళ్యాణి , తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version