చించోడు అభిమన్యు రెడ్డి..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలో కుత్నెపల్లి గ్రామపంచాయతీలో రత్నావత్ మంగమ్మ(72) అనారోగ్యంతో మరణించారు.
మృతికి సంతాపం తెలిపిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీసర్పంచ్ సేవ్య నాయక్, ఉపసర్పంచ్ కాశన్న, శేఖర్, బంధ్యా నాయక్, లక్ష్మణ్, రూప్సింగ్, నర్సీములు, రమేష్, ఠాగూర్, లచ్చిరాం, హుసేనయ్య, గోపాల్, యాదయ్య, రవి, కాశన్న, సుధాకర్, యాదయ్య, సైదు, సునీల్ గ్రామస్తులు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.