సిరిసిల్ల, మే – 28(నేటి ధాత్రి):
సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ ఎన్నికలలో భాగంగా పదవ డివిజన్ డైరెక్టర్ అభ్యర్థిగా వలస హరిణి నామినేషన్ దాఖలు చేశారు. అర్బన్ బ్యాంక్ ఎన్నికలలో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని బ్యాంకు వినియోగదారులకు బ్యాంకు సేవలు అందిస్తానని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు.
