గో సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి

సాయి రత్న హాస్పిటల్స్ నిర్వాహకురాలు డాక్టర్ స్నిగ్ధ

కోట గుళ్ళు గోశాల గోమాతలకు దాన బస్తాల వితరణ

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో కోటగుళ్లలో గో సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గోవుల సంతతిని రక్షించుకోవాలని భూపాలపల్లి సాయి రత్న హాస్పిటల్స్ నిర్వహకురాలు డాక్టర్ స్నిగ్ధ బొమ్మసాని అన్నారు శుక్రవారం ఆమె కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోట గుళ్ళ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గోశాల గోమాతలకు దాన బస్తాలను అందజేశారు ఈ సందర్భంగా అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు గోశాల గోమాతలకు దాన బస్తాలను అందజేసిన డాక్టర్ స్నిగ్ధకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version