రాష్ట్ర నాయకులు చల్లా నారాయణ రెడ్డి
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం సీతంపల్లి గ్రామ సర్పంచ్ పులిపాక నగేష్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు వారి నివాసానికి వెళ్లి, వారిని పరామర్శించి వారు త్వరగా కోలుకోవాలని దైర్యం చెప్పి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమం లో రామగిరి ఎంపీపీ ఆరెల్లి దేవక్క-కొమురయ్య గౌడ్,దుర్గం మల్లయ్య, మల్లెష్ యాదవ్, రాజేశం, వేణు, సారయ్య,డోలి అర్జయ్య తదితరులు పాల్గొన్నారు