ఓసి త్రీ నుండి వస్తున్న వరద కు రైతుల పొలాలు నీలమట్టం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలో ధర్మారావు పేట శివారులోని బసవరాజు పల్లి ఓసి త్రీ నుండి నీరు రావడంతో రైతులకు చెందిన పొలాలు మొత్తం 150 ఎకరం నీట మునగడం వల్ల ఊర చెరువు లో పడి నీరు గండిపడడంతో రైతు లా పొలాలలో నుండి పోవడంతో రేపో మాపో కోత కు వచ్చిన పొలాలు చూద్దామని సరికి ఇప్పటికే అకాల వర్షాలతో వరి కోతలు కోయకుండా రైతులు ఆందోళన చెందుతున్నారు చేసిన పెట్టుబడి వస్తుందో రా దో అని బోరున వెల్లవిస్తున్నారు ఓసి త్రీ నుండి వస్తున్న నీరు చేతి కందిన పంట రాకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే కి విన్నవించగా ఓసి త్రీ నీరు రావడం వల్ల ఊరే చెరువు మత్తడిని తొలగించి మొరంచ వాగుకు నీరు తరలించడం జరిగింది సత్యనారాయణ రావు ఐబి డిఈ ఏఈ లకు రైతులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version