రైతులు, అధికారుల ముందే కొనుగోలు సమీక్ష.
ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగొద్దని ఆదేశాలు.
రైతులకు చెల్లింపులలో జాప్యం జరగొద్దని సూచన.
హన్మకొండ జిల్లాలో వడ్ల కొనుగోలు జరుతున్న కేంద్రాలను రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డిఎస్.చౌహాన్ శనివారం సందర్శించారు. వడ్ల కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.